Monday, February 25, 2008

టి.అర్.ఎస్. ఎం.ఎల్.ఏ.ల రాజీనామా అవసరమా?

గడిచిన మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రజ ప్రథినిదులుగా ప్రజలకు చెసిన సేవ, చట్ట సభల్లొ ప్రజల సమస్యలపై ఎంత వరకు చర్చించారో మననం చెసుకొవాల్సిన అవసరం ఎంతైనా వుంది. ప్రత్యెక రాస్త్రం అవసరమె ఐనా అబివ్రుద్దిని సమస్యలను విస్మరిచడం సరి కాదనెది సత్యం. రాష్త్ర అసెంబ్లి సమావేష కాలాన్ని వ్రుదా చెయదం పై ప్రజల్లొ తప్పుడు సంకెతాలు వెలువడు తున్నాయీ. అబివ్రుద్దిని ప్రజ సంస్యలను ద్రుస్తిలొ వుంచుకొని ప్రత్యెక రాష్త్రాని కై రాజినామా ప్రయత్నాలను విరమించుకొవాలనె అభిప్రాయం ప్రజల్లొ వుంది.